విజయవాడ బుక్ ఫెస్టివల్ కు పోటెత్తిన పాఠకులు
విజయవాడ బుక్ ఫెస్టివల్ కు పోటెత్తిన పాఠకులు ! Vijayawada Book Festival Huge Crowds నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పుస్తక ప్రియుల సందడితో కళకళలాడుతోంది. ప్రదర్శన ప్రారంభమైన మూడో రోజే భారీగా జనం తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే స్టాళ్ల వద్ద పాఠకుల రద్దీ కనిపించింది. రాత్రి 9 గంటల వరకు ప్రాంగణం అంతా…