శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు: బిగ్ టెక్ కంపెనీలు ఆధునిక ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’లా మారుతున్నాయా?

జోహో సిఇఓ శ్రీధర్ వెంబు బిగ్ టెక్ కంపెనీలను ఆధునిక ఈస్ట్ ఇండియా కంపెనీలతో పోల్చారు. ఆల్ఫాబెట్ రుణ సేకరణ సామర్థ్యంపై వ్యాఖ్యలు.